అయ్యప్ప స్వామి దర్శనం ఈ సారి ఎలా జరిగిందో మనతో ఒక స్వామి గారు షేర్ చేసుకున్నారు…..

స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏 స్వామి మనతో షేర్ చేసుకున్న details ప్రకారంగా చూస్తే. వారు  24 /12/2024 న ఇరుముడి కట్టుకుని బయలుదేరారు.వాళ్లు కార్ లో జర్నీ చేశారు.వాళ్లు బయలుదేరిన వంటి ప్లేస్ నుంచి పంపా కి రీచ్ అవటానికి  19 గంటల సమయం పట్టింది అని చెప్పుకొచ్చారు. అంటే వాల్ల ఊరి నుంచి మధ్యానం 1 గంటకి బయలుదేరితే వారు అక్కడికి  ( పంపా) తెల్ల వారు జామున 8 కి అంతా చేరుకున్నారు….

Read More

వైకుంఠ ఏకాదశి గురించి పూర్తిగా తెలుసుకోండి : Vaikunta ekadhasi

వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం మార్గశిర శుక్ల పక్షం (మార్గశిర నెలలో పౌర్ణమి తర్వాత 11వ రోజు) న జరుగుతుంది. ఈ రోజు ప్రధానంగా భగవంతుడు విష్ణువు కి అంకితం చేయబడింది. ఈ రోజు వైకుంఠ ద్వారాలు (విష్ణువుకి చెందిన స్వర్గపు గేట్లు) తెరుచుకుంటాయని, ఆ ద్వారాల ద్వారా ప్రవేశించే వారికి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ సంవత్సరం 2025 జనవరి 10 వ తేది…

Read More